ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లల్ని కంటే ఓటు హక్కు రద్దు చేయాలి: రాందేవ్

‘ఈ దేశంలో నాలా పెళ్లిచేసుకోకుండా బ్రహ్మచారులుగా ఉండిపోయినవాళ్లను గౌరవించాలి. అలాగే పెళ్లిచేసుకుని ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనేవారి ఓటు హక్కును తొలగించాలి’ అని బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు.‘ఈ దేశంలో నాలా పెళ్లిచేసుకోకుండా బ్రహ్మచారులుగా ఉండిపోయినవాళ్లను గౌరవించాలి. అలాగే పెళ్లిచేసుకుని ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనేవారి ఓటు హక్కును తొలగించాలి’ అని బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2P8E1ti

Post a Comment

0 Comments