ఆయేషా మీరా కేసులో సీబీఐ విచారణ వేగవంతం

మీరా హత్య కేసుకు సంబంధించి ఓ మహిళా కానిస్టేబుల్‌ను సీబీఐ అధికారులు ప్రత్యేకంగా విచారించారు. ఆమె విద్యార్థిగా ఉన్న సమయంలోనే సత్యంబాబుపై దాడి జరిగింది. చదువు పూర్తయ్యాక ఆమె హోంగార్డుగా పనిచేసి.. తర్వాత కానిస్టేబుల్‌గా ఎంపికైంది.మీరా హత్య కేసుకు సంబంధించి ఓ మహిళా కానిస్టేబుల్‌ను సీబీఐ అధికారులు ప్రత్యేకంగా విచారించారు. ఆమె విద్యార్థిగా ఉన్న సమయంలోనే సత్యంబాబుపై దాడి జరిగింది. చదువు పూర్తయ్యాక ఆమె హోంగార్డుగా పనిచేసి.. తర్వాత కానిస్టేబుల్‌గా ఎంపికైంది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2W2O5mJ

Post a Comment

0 Comments