కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి కోర్టులో చుక్కెదురు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం

ప్రభుత్వాధికారుల విధులకు భంగం కలిగించినందుకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీచేశారు. ప్రభుత్వాధికారుల విధులకు భంగం కలిగించినందుకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీచేశారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2UAHb6J

Post a Comment

0 Comments