ఠారెత్తిస్తోన్న ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు

గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి.గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2vBjGk6

Post a Comment

0 Comments