భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమయ్యింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ మార్క్ 3-డీ ద్వారా జీశాట్ 29 ఉపగ్రహాన్ని పంపనుంది.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమయ్యింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ మార్క్ 3-డీ ద్వారా జీశాట్ 29 ఉపగ్రహాన్ని పంపనుంది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2qJSHQL
0 Comments