AP Emblem Dhamma Chakka: ఏపీ ప్రభుత్వ అధికారిక చిహ్నం మార్పు.. ప్రకటన జారీ చేసిన ప్రభుత్వం

పాత చిహ్నంలో కింది భాగంలో ఉన్న ‘సత్యమేవ జయతే’ అన్న వాక్యం హిందీలో ఉండగా.. దాన్ని ఇప్పుడు తెలుగులోకి మార్చారు. ఇక పాత చిహ్నంలో ఉన్న మాదిరిగానే.. పూర్ణ కుంభం మధ్యలో ఉంది. పాత చిహ్నంలో కింది భాగంలో ఉన్న ‘సత్యమేవ జయతే’ అన్న వాక్యం హిందీలో ఉండగా.. దాన్ని ఇప్పుడు తెలుగులోకి మార్చారు. ఇక పాత చిహ్నంలో ఉన్న మాదిరిగానే.. పూర్ణ కుంభం మధ్యలో ఉంది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2DGNOAF

Post a Comment

0 Comments