అయోధ్య వివాదం: మరోసారి అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీం

అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అక్టోబరు చివరి వారంలో విచారించిన త్రిసభ్య ధర్మాసనం, ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి దీనిని బదిలీచేయడానికి నిరాకరించింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అక్టోబరు చివరి వారంలో విచారించిన త్రిసభ్య ధర్మాసనం, ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి దీనిని బదిలీచేయడానికి నిరాకరించింది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2DDb8z8

Post a Comment

0 Comments