ప్రముఖ జర్నలిస్టు వాసుదేవ దీక్షితులు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ప్రభుత్వం దీక్షితులను ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా నియమించింది.ప్రముఖ జర్నలిస్టు వాసుదేవ దీక్షితులు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ప్రభుత్వం దీక్షితులను ప్రెస్ అకాడమీ ఛైర్మన్గా నియమించింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2GihWSL
0 Comments