ఎన్నికల ముందు టీడీపీకి ఐటీ దాడుల షాక్... ఈసారి గల్లా జయదేవ్‌ వంతు

ఎన్నికల ముందు ఏపీలో ఐటీ దాడులు రాజకీయ కలకలం రేపుతున్నాయి. టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ అకౌంటెంట్‌ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తమ పార్టీ నేతలపైనే ఐటీదాడులు జరగడం పట్ల టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది.ఎన్నికల ముందు ఏపీలో ఐటీ దాడులు రాజకీయ కలకలం రేపుతున్నాయి. టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ అకౌంటెంట్‌ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తమ పార్టీ నేతలపైనే ఐటీదాడులు జరగడం పట్ల టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2VAmrNR

Post a Comment

0 Comments