ఇద్దరు భారతీయులకు సౌదీలో మరణదండన.. తలలు నరికి అమలుచేసిన ప్రభుత్వం

ఓ హత్యకేసులో ఇద్దరు భారతీయులను దోషులుగా తేల్చిన సౌదీ న్యాయస్థానం వారికి ఉరిశిక్ష విధించింది. కోర్టు ఆదేశాలతో వీరికి అధికారులు మరణదండన విధించారు.ఓ హత్యకేసులో ఇద్దరు భారతీయులను దోషులుగా తేల్చిన సౌదీ న్యాయస్థానం వారికి ఉరిశిక్ష విధించింది. కోర్టు ఆదేశాలతో వీరికి అధికారులు మరణదండన విధించారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2Diqvem

Post a Comment

0 Comments