పార్టీ మారనంటూనే కాంగ్రెస్‌కు షాకిచ్చిన గండ్ర.. సతీసమేతంగా కేటీఆర్‌తో భేటీ

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కేటీఆర్‌ను కలిశారు. టీఆర్ఎస్‌లో చేరతానని ప్రకటించారు.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కేటీఆర్‌ను కలిశారు. టీఆర్ఎస్‌లో చేరతానని ప్రకటించారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2IA8b4Z

Post a Comment

0 Comments