రెండు పూటలా తిండి కోసమే భారత యువత సైన్యంలో చేరుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కుమారస్వామి. గురువారం మండ్య జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. రెండు పూటలా తిండి కోసమే భారత యువత సైన్యంలో చేరుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కుమారస్వామి. గురువారం మండ్య జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2KEFgOK
0 Comments