కీలక మలుపు తిరిగిన రోహిత్ తివారీ హత్య కేసు.. భార్య అపూర్వ అరెస్ట్!

ఏప్రిల్ 16న తీవ్ర అస్వస్థతకు గురయిన రోహిత్ శేఖర్ తివారీని ఢిల్లీలోని మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించారు. అయితే, ఇది హత్యగా తేలడంతో కేసు నమోదయ్యింది. ఏప్రిల్ 16న తీవ్ర అస్వస్థతకు గురయిన రోహిత్ శేఖర్ తివారీని ఢిల్లీలోని మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్‌కు తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధరించారు. అయితే, ఇది హత్యగా తేలడంతో కేసు నమోదయ్యింది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2VkfYtD

Post a Comment

0 Comments