రాజకీయ లబ్ధి కోసం ఇంత ఘోరమా.. పవార్‌కు పారికర్ తనయుడి లేఖ

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యలకు మనోహర్ పారికర్ తనయుడు దీటుగా బదులిచ్చారు. రాజకీయ లబ్ధి కోసం దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఆక్షేపించారు.ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యలకు మనోహర్ పారికర్ తనయుడు దీటుగా బదులిచ్చారు. రాజకీయ లబ్ధి కోసం దారుణమైన వ్యాఖ్యలు చేశారని ఆక్షేపించారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2G8Pcuo

Post a Comment

0 Comments