ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం మండ్యలో జేడీఎస్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఇక్కడి నుంచి తెలుగు నటి సుమలత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. జేడీఎస్ తరఫున కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేస్తున్నారు.ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం మండ్యలో జేడీఎస్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఇక్కడి నుంచి తెలుగు నటి సుమలత పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. జేడీఎస్ తరఫున కుమారస్వామి కుమారుడు నిఖిల్ పోటీ చేస్తున్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2UDrksZ
0 Comments