ఇంటర్ ఫలితాల వ్యవహారంపై సీఎం కేసీఆర్ సమీక్ష.. కీలక నిర్ణయం తీసుకునే అవకాశం

తెలంగాణలో తీవ్ర దుమారం రేపిన ఇంటర్ ఫలితాల వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.తెలంగాణలో తీవ్ర దుమారం రేపిన ఇంటర్ ఫలితాల వ్యవహారాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు. మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2XKB0iJ

Post a Comment

0 Comments