ఇంటర్ ఫలితాల వివాదం.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్న ఇంటర్ ఫలితాల వ్యవహారంపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఫెయిలైన విద్యార్థులకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఉచితంగా నిర్వహించాలని ఆదేశించారు.తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతున్న ఇంటర్ ఫలితాల వ్యవహారంపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఫెయిలైన విద్యార్థులకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఉచితంగా నిర్వహించాలని ఆదేశించారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2ZxQQyD

Post a Comment

0 Comments