మోదీ చాపర్ తనిఖీ చేసిన అధికారిపై వేటు

రెండ్రోజుల క్రితం ప్రధాని మోదీ ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ప్రచారానికి వెళ్లిన ప్రధాని మోదీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన అధికారిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయన నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొందిరెండ్రోజుల క్రితం ప్రధాని మోదీ ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ప్రచారానికి వెళ్లిన ప్రధాని మోదీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన అధికారిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయన నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొంది

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2IzNqFI

Post a Comment

0 Comments