డీజీపీ కారునే చెక్ చేసిన పోలీసులు.. బాస్ ప్రశంసలు

ఎన్నికల నేపథ్యంలో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ మంగళవారం విశాఖ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన అరకు ప్రాంతానికి వెళ్లారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో కాన్వాయ్‌లో కాకుండా ప్రైవేటు వాహనంలో వెళ్లారు. ఎన్నికల నేపథ్యంలో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ మంగళవారం విశాఖ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన అరకు ప్రాంతానికి వెళ్లారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో కాన్వాయ్‌లో కాకుండా ప్రైవేటు వాహనంలో వెళ్లారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2FUvEv7

Post a Comment

0 Comments