సామాజిక న్యాయం కోసం ఎన్నికల సమయంలో టీడీపీలో చేరా.. అమలాపురం ఎంపీ సీటు ఇస్తామని చెప్పి మోసం చేయడంతో పార్టీ నుంచి బయటకు వచ్చాను. గత ఐదేళ్లగా ప్రజా సమస్యలపై, పేదవాళ్ల కోసం పోరాట చేసిన తనను టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది.సామాజిక న్యాయం కోసం ఎన్నికల సమయంలో టీడీపీలో చేరా.. అమలాపురం ఎంపీ సీటు ఇస్తామని చెప్పి మోసం చేయడంతో పార్టీ నుంచి బయటకు వచ్చాను. గత ఐదేళ్లగా ప్రజా సమస్యలపై, పేదవాళ్ల కోసం పోరాట చేసిన తనను టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2VNr5Ih
0 Comments