ఈ ఏడాది భారత్లో వర్షపాతంపై ఐఎండీ అంచనాలను వెలువరించింది. దేశంలో దాదాపు సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. కానీ స్కైమేట్ మాత్రం వర్షపాతంలో లోటు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.ఈ ఏడాది భారత్లో వర్షపాతంపై ఐఎండీ అంచనాలను వెలువరించింది. దేశంలో దాదాపు సాధారణ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. కానీ స్కైమేట్ మాత్రం వర్షపాతంలో లోటు ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2v67c3y
0 Comments