కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

బాధితులు తుమ్మరలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు అధికారులు. బాధితులు తుమ్మరలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. క్షతగాత్రుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు అధికారులు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2UUXMGQ

Post a Comment

0 Comments