రాష్ట్రపతి భవన్లో పనిచేసే ఓ ఉద్యోగి తనను మోసం చేశాడని ఓ యువతి ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, తీరా మోజు తీరాక మొహం చాటేశాడని ఫిర్యాదులో పేర్కొంది.రాష్ట్రపతి భవన్లో పనిచేసే ఓ ఉద్యోగి తనను మోసం చేశాడని ఓ యువతి ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, తీరా మోజు తీరాక మొహం చాటేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2GarZrY
0 Comments