మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్లో కష్టపడే వారికి గుర్తింపు లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం నీటితో నర్సాపూర్ భూములు సస్యశ్యామలం అవుతాయనే నమ్మకం ఉందన్నారు.మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్లో కష్టపడే వారికి గుర్తింపు లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం నీటితో నర్సాపూర్ భూములు సస్యశ్యామలం అవుతాయనే నమ్మకం ఉందన్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2FFUQ7k
Monday, 1 April 2019
Home
/
Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు
/
తెలుగు వార్తలు
/
కాంగ్రెస్లో కష్టపడే వారికి గుర్తింపు లేదు: సునీతా లక్ష్మారెడ్డి
కాంగ్రెస్లో కష్టపడే వారికి గుర్తింపు లేదు: సునీతా లక్ష్మారెడ్డి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment