నాంపల్లి: చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు

నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్2 బోగీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎస్2 బోగీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2uR3Hhs

Post a Comment

0 Comments