విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు, ఓ యువతి దుర్మరణం పాలయ్యారు. వీరు చెన్నైకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు, ఓ యువతి దుర్మరణం పాలయ్యారు. వీరు చెన్నైకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2GwlfWS
0 Comments