ఉపాధి హామీ కూలీలపై విరిగిపడిన మట్టిపెళ్లలు.. 10 మంది మృతి

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో ఉపాధి హామీ కూలీలపై మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి.ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో ఉపాధి హామీ కూలీలపై మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2InGV8J

Post a Comment

0 Comments