కొలంబో పేలుళ్లు.. 130కి చేరిన మృతులు, మరింత పెరిగే అవకాశం!

ఈస్టర్ పండుగను పురస్కరించుకుని చర్చిలో ప్రార్థనలకు వచ్చినేవారే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. మొత్తం ఆరు చోట్ల బాంబులను పేల్చి వందల మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని చర్చిలో ప్రార్థనలకు వచ్చినేవారే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. మొత్తం ఆరు చోట్ల బాంబులను పేల్చి వందల మందిని పొట్టనబెట్టుకున్నారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2L1IBbc

Post a Comment

0 Comments