జైట్లీ సంతకం ఫోర్జరీ.. హైదరాబాద్ వ్యాపారికి రూ.20కోట్ల టోకరా

గతేడాది హైదరాబాద్‌కు చెందిన తారక్‌నాథ్‌ను సంప్రదించిన కొందరు వ్యక్తులు అమెరికా సంస్థతో కాంట్రాక్ట్ ఇప్పిస్తామని, దీంతో భారీ లాభాలు సంపాదించుకోవచ్చని చెప్పారు. గతేడాది హైదరాబాద్‌కు చెందిన తారక్‌నాథ్‌ను సంప్రదించిన కొందరు వ్యక్తులు అమెరికా సంస్థతో కాంట్రాక్ట్ ఇప్పిస్తామని, దీంతో భారీ లాభాలు సంపాదించుకోవచ్చని చెప్పారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YEi86h

Post a Comment

0 Comments