ఉగ్రదాడులు అనాగరికం.. శ్రీలంకకు అండగా ఉంటాం: ప్రధాని మోదీ

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌‌లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.శ్రీలంక ప్రజలకు భారత్‌ బాసటగా నిలుస్తుందని చెబుతూ మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ, కోవింద్.ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌‌లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.శ్రీలంక ప్రజలకు భారత్‌ బాసటగా నిలుస్తుందని చెబుతూ మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు మోదీ, కోవింద్.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2IM1JHp

Post a Comment

0 Comments