తెలంగాణలో అకాల వర్షం బీభత్సం చేసింది. పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. వందలాది ఎకరాల్లో వరి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిముద్దైంది.తెలంగాణలో అకాల వర్షం బీభత్సం చేసింది. పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. వందలాది ఎకరాల్లో వరి, మామిడి పంటలకు నష్టం వాటిల్లింది. మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిముద్దైంది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2Dl8We0
0 Comments