ఇమ్రాన్ ఖాన్‌తో ప్రధాని మోదీ విందు.. అసలేం జరిగింది!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీ మరోసారి ప్రధాని అయితే పాక్‌కు మంచిదని, చర్చలకు ఆస్కారం ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కొందరు ఇలాంటి డిజిటల్ మార్ఫింగ్‌ను అనుసరించారని తెలుస్తోంది.సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోదీ మరోసారి ప్రధాని అయితే పాక్‌కు మంచిదని, చర్చలకు ఆస్కారం ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో కొందరు ఇలాంటి డిజిటల్ మార్ఫింగ్‌ను అనుసరించారని తెలుస్తోంది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2VU2hi7

Post a Comment

0 Comments