టీఆర్ఎస్‌లో చేరిన మండవ.. కేసీఆర్ స్ట్రాటజీ ఇదేనా?

టీడీపీ నేత మండవ వెంకటేశ్వర రావు టీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ గూటికి చేరారు. సీఎం కేసీఆర్ స్వయంగా మండవ నివాసానికి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.టీడీపీ నేత మండవ వెంకటేశ్వర రావు టీఆర్ఎస్‌లో చేరారు. కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ గూటికి చేరారు. సీఎం కేసీఆర్ స్వయంగా మండవ నివాసానికి వెళ్లి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2OWZBxy

Post a Comment

0 Comments