చిన్న పొరపాట్లు, అపవాదు సరికాదు: ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్

సాంకేతిక కారణాలతో ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లు జరిగాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ తెలిపారు. అలాగని బోర్డుపై అపవాదు సరికాదన్నారు. మూల్యాంకనం పారదర్శకంగా జరిగిందని చెప్పారు.సాంకేతిక కారణాలతో ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లు జరిగాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ తెలిపారు. అలాగని బోర్డుపై అపవాదు సరికాదన్నారు. మూల్యాంకనం పారదర్శకంగా జరిగిందని చెప్పారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2Psi4lS

Post a Comment

0 Comments