తిరుచ్చి ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురి దుర్మరణం

ఆదివారం చిత్రపూర్ణిమ కావడంతో తురయ్ కరుప్పు స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పూజలు నిర్వహించిన తర్వాత.. నాణెల పంపిణీ (పడికాసు) జరిగింది. దీంతో భక్తులంతా ఒక్కసారిగా ఎగబడ్డారు.ఆదివారం చిత్రపూర్ణిమ కావడంతో తురయ్ కరుప్పు స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. పూజలు నిర్వహించిన తర్వాత.. నాణెల పంపిణీ (పడికాసు) జరిగింది. దీంతో భక్తులంతా ఒక్కసారిగా ఎగబడ్డారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2KVIeP9

Post a Comment

0 Comments