టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తోంది. వైసీపీకి ఓటు వేయలేదనే అక్కసుతో.. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని.. ఇప్పటి వరకు ఐదుగురు కార్యకర్తలు ప్రాణాలు విడిచారని చెబుతోంది. సోమవారం డీజీపీని కలిసేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తోంది. వైసీపీకి ఓటు వేయలేదనే అక్కసుతో.. టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని.. ఇప్పటి వరకు ఐదుగురు కార్యకర్తలు ప్రాణాలు విడిచారని చెబుతోంది. సోమవారం డీజీపీని కలిసేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు http://bit.ly/2WMeZ1L
0 Comments