Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Saturday, 23 May 2020

ప్రాణాలు తీసిన సెల్‌ఫోన్ చార్జర్.. 9 ఏళ్ల బాలిక మృతి.. సిద్దిపేటలో విషాదం

సెల్‌ఫోన్ చార్జర్ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించి తొమ్మిదేళ్ల బాలిక కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన సిద్ధిపేట జిల్లాలో జరిగింది. నియోజకవర్గం అక్కారం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక కరెంట్ షాక్‌తో మరణించింది. సెల్‌ఫోన్ చార్జింగ్ అయిపోవడంతో ఈ రోజు ఉదయం బాలిక చార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించింది. స్విచ్‌బోర్డుకి పెట్టిన చార్జర్‌ని పట్టుకోవడంతో ఒక్కసారిగా షాక్ కొట్టినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె అక్కడికక్కడే కొందపడి మరణించింది. షాక్‌తో బాలిక మరణించడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. Also Read: ..


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2LSYUEB

No comments:

Post a Comment