ఉక్రెయిన్పై దండయాత్ర మొదలుపెట్టిన రష్యాను ఆంక్షలతో అష్ట దిగ్బంధనం చేయాలని అమెరికా సహా పాశ్చాత్య దేశాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో నేరుగా పాల్గొనకుండా రష్యాను నిలువరించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాపై పలు ఆంక్షలను విధించాయి. అమెరికా ఏకంగా రష్యా చమురును నిషేధించింది. దీంతో ముడిచమురు ఎగుమతులు నిలిచిపోయి భారీగా నిల్వలు పెరుకుపోవడంతో రష్యా రాయితీ ధరలకు అమ్మేందుకు సిద్ధమయ్యింది. దీనిని భారత్ కొనుగోలు చేయాలని భావిస్తోంది.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/je9taKp
Tuesday, 15 March 2022
Home
/
Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu
/
తెలుగు వార్తలు
/
రష్యా నుంచి డిస్కౌంట్లో ఆయిల్ కొనుగోలు.. అమెరికా ఆంక్షలను భారత్ ఉల్లంఘించినట్టేనా?
రష్యా నుంచి డిస్కౌంట్లో ఆయిల్ కొనుగోలు.. అమెరికా ఆంక్షలను భారత్ ఉల్లంఘించినట్టేనా?
Tags
# Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu
# తెలుగు వార్తలు
About
Duppati srikanth
hi this is srikanth
తెలుగు వార్తలు
Labels:
Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu,
తెలుగు వార్తలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment