అన్నదాత సుఖీభవ పథకం డబ్బును బుధవారం (03-04-2019) రైతుల అకౌంట్లలో జమ చేసింది. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.వెయ్యి జమకాగా.. మిగిలిన రూ. 3వేలు ట్రాన్స్ఫర్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45లక్షలమంది రైతులకు రూ.1349.81 కోట్లు జమయ్యాయి. అన్నదాత సుఖీభవ పథకం డబ్బును బుధవారం (03-04-2019) రైతుల అకౌంట్లలో జమ చేసింది. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.వెయ్యి జమకాగా.. మిగిలిన రూ. 3వేలు ట్రాన్స్ఫర్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45లక్షలమంది రైతులకు రూ.1349.81 కోట్లు జమయ్యాయి.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2UfBdwK
0 Comments