పలు దేశాల్లో కరోనా కేసుల పెరుగుదలతో అలర్ట్.. కేంద్రం కీలక సూచనలు

కరోనా వైరస్ మహమ్మారి ఒమిక్రాన్ రూపంలో ప్రపంచంపై విరుచుకుపడింది. నెల రోజులు పాటు శాంతించిన వైరస్.. మళ్లీ పలు దేశాల్లో విజృంభించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా, హాంకాంగ్, సింగ్‌పూర్, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో రికార్డుస్థాయి కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమయ్యింది. దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష కోసం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ బుధవారం అత్యుతన్న స్థాయి సమావేశం నిర్వహించారు.

from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/iLQIvCY

Post a Comment

0 Comments