కరోనా వైరస్ మహమ్మారి ఒమిక్రాన్ రూపంలో ప్రపంచంపై విరుచుకుపడింది. నెల రోజులు పాటు శాంతించిన వైరస్.. మళ్లీ పలు దేశాల్లో విజృంభించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. చైనా, హాంకాంగ్, సింగ్పూర్, దక్షిణ కొరియా సహా పలు దేశాల్లో రికార్డుస్థాయి కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమయ్యింది. దేశంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష కోసం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం అత్యుతన్న స్థాయి సమావేశం నిర్వహించారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/iLQIvCY
Thursday, 17 March 2022
Home
/
Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu
/
తెలుగు వార్తలు
/
పలు దేశాల్లో కరోనా కేసుల పెరుగుదలతో అలర్ట్.. కేంద్రం కీలక సూచనలు
పలు దేశాల్లో కరోనా కేసుల పెరుగుదలతో అలర్ట్.. కేంద్రం కీలక సూచనలు
Tags
# Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu
# తెలుగు వార్తలు
About
Duppati srikanth
hi this is srikanth
Newer Article
రష్యా సైన్యంతో తుది వరకూ పోరాడి నేలకొరిగిన ‘మదర్ హీరోయిన్’.. కన్నీళ్లు పెడుతున్న ప్రపంచం
Labels:
Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu,
తెలుగు వార్తలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment