కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. 24 గంటల్లో ఆరుగురు ముష్కరులు హతం

కశ్మీర్‌లో పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత తీవ్రవాదుల ఏరివేతను మరింత ముమ్మరం చేసిన సైన్యం నిఘా వర్గాల సహకారంతో వారిని మట్టుబెడుతోంది. కశ్మీర్‌లో పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత తీవ్రవాదుల ఏరివేతను మరింత ముమ్మరం చేసిన సైన్యం నిఘా వర్గాల సహకారంతో వారిని మట్టుబెడుతోంది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YxU0C9

Post a Comment

0 Comments