భారత్ మనమీద బాంబులేసింది.. జైషే కమాండర్ ఆడియో టేప్

ఈరోజు శత్రువు పర్వతాలను దాటుకొచ్చి మనల్ని గట్టి ఎదురుదెబ్బ తీసింది. మన నేలపై అడుగుపెట్టి ఇస్లామిక్ కేంద్రాన్ని కూల్చివేసింది. భారత్‌కు వ్యతిరేకంగా జిహాదీలను తయారుచేస్తున్నామని నిర్ధారించుకొనే ఈ దాడి చేశారు. మన మీద యుద్ధాన్ని ప్రకటించారు: మౌలానా అమ్మర్ఈరోజు శత్రువు పర్వతాలను దాటుకొచ్చి మనల్ని గట్టి ఎదురుదెబ్బ తీసింది. మన నేలపై అడుగుపెట్టి ఇస్లామిక్ కేంద్రాన్ని కూల్చివేసింది. భారత్‌కు వ్యతిరేకంగా జిహాదీలను తయారుచేస్తున్నామని నిర్ధారించుకొనే ఈ దాడి చేశారు. మన మీద యుద్ధాన్ని ప్రకటించారు: మౌలానా అమ్మర్

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2IQGB4i

Post a Comment

0 Comments