Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 16 March 2022

12-14 ఏళ్లలోపు చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రారంభం.. రెండో డోస్ ఎప్పుడంటే?

కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా 2021 జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. తొలుత ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వైద్య సిబ్బందికి టీకాలు వేశారు. తర్వాత మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్దులకు టీకాలు ఇవ్వడం ప్రారంభించారు. ఆ తర్వాత ఏప్రిల్ 1 నుంచి దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యింది. మే 1 నుంచి 18 ఏళ్లు నిండినవారికి టీకాలు అందజేయగా.. ఈ ఏడాది జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు.

from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/zGfTnWZ

No comments:

Post a Comment