పంజాబ్లో అధికారాన్ని కాపాడుకోలేకపోవడమే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లోనూ ఘోర ఓటమిని కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుంది. పంజాబ్కు సంబంధించి అంతర్గత పోరు, కెప్టెన్ అమరీందర్ సింగ్ను ఆలస్యంగా తొలగించడం వల్ల ఓడిపోయామని కాంగ్రెస్ అధినాయకత్వానికి ఇంఛార్జ్ నివేదిక అందజేశారు. సెప్టెంబర్ 2021లో ఎన్నికలకు నాలుగు నెలల ముందు పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న అమరీందర్ సింగ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో దళిత నేత చరణ్జీత్ సింగ్ ఛన్నీని కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/z29Sls8
Wednesday, 16 March 2022
Home
/
Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu
/
తెలుగు వార్తలు
/
సోనియా కోరినట్టే.. పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా
సోనియా కోరినట్టే.. పీసీసీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా
Tags
# Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu
# తెలుగు వార్తలు
About
Duppati srikanth
hi this is srikanth
తెలుగు వార్తలు
Labels:
Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu,
తెలుగు వార్తలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment