ఉక్రెయిన్లో రష్యా మారణహోమం కొనసాగుతోంది. సాధారణ పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నట్టు నివేదికలు అందుతున్నాయి. వ్యూహాత్మక రేవు నగరం మరియూపోల్లో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. అక్కడ తాగడానికి నీరు, తినడానికి తిండిలేక 3 లక్షల మంది చిక్కుకున్నారు. రష్యా దళాలు మేరియుపొల్లో ఓ ఆస్పత్రిని స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 400 మంది పౌరులను ఇళ్ల నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లాయి. 100 మంది వైద్యులు, రోగులను కూడా నిర్బంధంలో ఉంచాయి.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/5Ohp7Vv
Wednesday, 16 March 2022
Home
/
Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu
/
తెలుగు వార్తలు
/
థియేటర్పై రష్యా బాంబుల వర్షం.. లోపల ఆశ్రయం పొందుతున్న 1,200 మంది
థియేటర్పై రష్యా బాంబుల వర్షం.. లోపల ఆశ్రయం పొందుతున్న 1,200 మంది
Tags
# Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu
# తెలుగు వార్తలు
About
Duppati srikanth
hi this is srikanth
తెలుగు వార్తలు
Labels:
Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu,
తెలుగు వార్తలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment