గతేడాది వర్షకాల పార్లమెంట్ సమావేశాలకు రెండు రోజుల ముందు పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారం బయటకు రావడంతో దీనిపై తీవ్ర దుమారం రేగింది. విపక్షాలు పార్లమెంట్ను స్తంభింపజేయగా.. పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. తాజాగా, పెగాసస్ స్పైవేర్ గురించి పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సాఫ్ట్వేర్ విక్రయంపై తమకు కొన్నేళ్ల క్రితమే ఆఫర్ వచ్చిందని మమతా బెనర్జీ వెల్లడించారు. అయినా తాము కొనుగోలు చేయమని చెప్పామన్నారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/rjaRIsg
Thursday, 17 March 2022
Home
/
Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu
/
తెలుగు వార్తలు
/
Pegasus కోసం మాకూ రూ.25 కోట్లకు ఆఫర్, కానీ..: బాంబు పేల్చిన మమతా బెనర్జీ
Pegasus కోసం మాకూ రూ.25 కోట్లకు ఆఫర్, కానీ..: బాంబు పేల్చిన మమతా బెనర్జీ
Tags
# Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu
# తెలుగు వార్తలు
About
Duppati srikanth
hi this is srikanth
Newer Article
కీవ్ నగరంలో రష్యా రాకెట్ దాడులు... ప్రముఖ సినీనటి మృతి
Older Article
రష్యా సైన్యంతో తుది వరకూ పోరాడి నేలకొరిగిన ‘మదర్ హీరోయిన్’.. కన్నీళ్లు పెడుతున్న ప్రపంచం
Labels:
Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu,
తెలుగు వార్తలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment