స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, పంట రుణాలు మాఫీ, దేశ రాజధాని పరిధిలోని పదేళ్లు పైబడిన ట్రాక్టర్లపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలనే డిమాండ్లతో రైతులు హరిద్వార్ నుంచి సెప్టెంబరు 23న కిసాన్ క్రాంతి ర్యాలీ ప్రారంభించారు.స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని, పంట రుణాలు మాఫీ, దేశ రాజధాని పరిధిలోని పదేళ్లు పైబడిన ట్రాక్టర్లపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలనే డిమాండ్లతో రైతులు హరిద్వార్ నుంచి సెప్టెంబరు 23న కిసాన్ క్రాంతి ర్యాలీ ప్రారంభించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2O0wFav
0 Comments