మూడు గంటల సుదీర్ఘ ప్రయాణం.. నిర్దేశిత కక్ష్యలోకి పీఎస్ఎల్వీ!

డీఆర్డీఓకి చెందిన ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఇమిశాట్‌తోపాటు విదేశాలకు చెందిన 28 నానో ఉపగ్రహాలను సోమవారం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. డీఆర్డీఓకి చెందిన ఇంటెలిజెన్స్ శాటిలైట్ ఇమిశాట్‌తోపాటు విదేశాలకు చెందిన 28 నానో ఉపగ్రహాలను సోమవారం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2CNdiKG

Post a Comment

0 Comments