రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-27.. పైలెట్ సురక్షితం

ఆదివారం ఉదయం మిగ్-27 విమానం జోధ్‌పూర్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్‌ ప్యారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డారు.ఆదివారం ఉదయం మిగ్-27 విమానం జోధ్‌పూర్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్‌ ప్యారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డారు.

from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2CWJwDl

Post a Comment

0 Comments